ఇప్పుడు చౌకగా సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్.. టాటా, బీఎస్‌ఎన్‌ఎల్‌ మాస్టర్ ప్లాన్

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G మార్కెట్లోకి ప్రవేశించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆగస్టులో ‘మేడ్ ఇన్ ఇండియా’ 4G సేవను ప్రారంభించనుంది. 4G సేవను కంపెనీ పరీక్షిస్తోంది. ఇది 40 నుండి 45 Mbps వేగాన్ని అందజేస్తుందని పేర్కొంది. 700 MHz, 2100 MHz స్పెక్ట్రమ్ బ్యాండ్‌లపై పరీక్షించింది. నివేదిక ప్రకారం, పంజాబ్‌లో తన సేవలను ప్రారంభించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ టాటా కన్సల్టెన్సీ

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G మార్కెట్లోకి ప్రవేశించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆగస్టులో ‘మేడ్ ఇన్ ఇండియా’ 4G సేవను ప్రారంభించనుంది. 4G సేవను కంపెనీ పరీక్షిస్తోంది. ఇది 40 నుండి 45 Mbps వేగాన్ని అందజేస్తుందని పేర్కొంది. 700 MHz, 2100 MHz స్పెక్ట్రమ్ బ్యాండ్‌లపై పరీక్షించింది.

నివేదిక ప్రకారం, పంజాబ్‌లో తన సేవలను ప్రారంభించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), టెలికాం పరిశోధన సంస్థ C-డాట్‌తో కూడా సహకరించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ పైలట్ ప్రాజెక్ట్‌తో 8 లక్షల మంది కొత్త వినియోగదారులు 4G నెట్‌వర్క్‌కి జోడించినట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది.

బీఎస్ఎన్‌ఎల్‌ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘C-DOT సృష్టించిన 4G కోర్‌తో పంజాబ్‌లోకి చొచ్చుకుపోతుంది. గతేడాది జులైలో దీన్ని నిర్మించి ప్రస్తుతం పరీక్షిస్తున్నారు.